Home Search
మాదాపూర్ - search results
If you're not happy with the results, please do another search
సన్ బర్న్ ఈవెంట్పై రేవంత్ రెడ్డి సీరియస్
సన్ బర్న్.. వివాదాస్పదమైన ఈవెంట్. ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిన వివాదాలు చుట్టుముడుతుంటాయి. గతంలో పలుమార్లు హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగగా.. ప్రతీసారి వివాదాస్పదమయింది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ జరిగినప్పుడు తీవ్ర వివాదాస్పదంగా...
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు
భిన్న సంస్కృతులకు నిలయంగా చెప్పుకునే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని మినీ భారత్ అని పిలుస్తారు. పారిస్ నగరాన్ని తలపించే అపార్ట్మెంట్లు , స్టార్ హోటల్స్, కేబుల్ బ్రిడ్జి, లింకు రోడ్లు, సైబరాబాద్ కమిషనరేట్,సెంట్రల్ యూనివర్సిటీ,...
వల”సల.. సల” రాజకీయాలు..
తెలంగాణలో వలసలతో ఆయా పార్టీల్లో రాజకీయాలు సలసల కాగుతున్నాయి. అసంతృప్తులతో రాష్ట్రంలో వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆపార్టీ నుంచి వెళ్లేవారు దాదాపుగా ముగిసిపోయారు. కాంగ్రెస్ పూర్తి జాబితా వెల్లడి...
బీఆర్ఎస్.. గ్రేటర్లో గడ్డుకాలం
రాజకీయంగా.. ఆర్థికంగా.. తెలంగాణకు గ్రేటర్ హైదరాబాద్ గుండెకాయ లాంటిది. 24 నియోజకవర్గాలు మహా నగర పరిధిలోనే ఉన్నాయి. మజ్లిస్ ప్రాంతాల్లో మినహా.. మిగతా అన్ని చోట్లా అధికార పార్టీదే హవా. తెలంగాణ రాష్ట్ర...
మాజీ మంత్రి నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఏపీ సీఐడీ సోదాలు
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో శుక్రవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి.. ‘వార్ రూం’పై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా
హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా 'వార్ రూం', కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసుల దాడులు చేయడంపై ఆ పార్టీ...
తెలంగాణలో క్యాపిటల్యాండ్ రూ.6,200 కోట్ల పెట్టుబడి, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎంఓయూ
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ) సంస్థ రాష్ట్రంలో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్...
తెలంగాణలో రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల దిశగా ప్రోత్సహిస్తున్నాం – మంత్రి కేటీఆర్
తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందని, అయితే రాష్ట్రంలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్రం చేతులెత్తేసిందని పేర్కొన్నారు మంత్రి కేటీ రామారావు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని మాదాపూర్లో 'వెజ్ ఆయిల్ మరియు ఆయిల్సీడ్...
కాకతీయ వైభవ సప్తాహం: కాకతీయుల విశిష్టత, వైభవాన్ని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు జూలై 7న ప్రారంభమైన విషయం తెలిసిందే. జూలై 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వారం రోజుల పాటుగా...
కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించేందుకే సప్తాహం ఉత్సవాలు – ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
800 సంవత్సరాల క్రితం మన తెలంగాణను పాలించిన కాకతీయుల గొప్ప చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకే 'కాకతీయ వైభవ సప్తాహం' ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు....