Home Search
మార్ఫింగ్ - search results
If you're not happy with the results, please do another search
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటోలపై స్పందించిన ఇవాంక
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇవాంక తాజ్ మహల్ ను సందర్శించి,...
ఇదే చాన్స్ అంటున్న చంద్రబాబు
చంద్రబాబుకు రాజయోగం ఉందని ఉగాది పూట పండితులు జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 128 అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ సీట్లు దక్కుతాయని పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిషుడు మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ...
మొన్న సారా టెండూల్కర్ .. ఇప్పుడు సచిన్ టెండూల్కర్
సెలబ్రెటీలను ఏఐ టెక్నాలజీ వణికిస్తోంది.ఆమధ్య హీరోయిన్ రష్మిక మందన్నా రెండు సార్లు డీప్ ఫేక్ వీడియో బారిన పడగా..ఆ తర్వాత బాలీవుడ్ సెలబ్రెటీలను అది వదలలేదు. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా డీప్...
మరోసారి నేషనల్ క్రష్ అభిమానులకు షాక్
మరోసారి డీప్ ఫేక్ వీడియోకు హీరోయిన్ రష్మిక మందన్నా బలయింది. పొట్టి బట్టలతో లోనెక్ టాప్తో క్లివేజ్ కనిపించేలా లిఫ్టులోకి వెళుతున్న రష్మిక మందన్నా వీడియో నెల రోజుల క్రితం పెద్ద సంచలనం...
ఈ టెక్నాలజీ బారిన పడకూడదంటే ఏం చేయాలి?
రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డీప్ ఫేక్ టెక్నాలజీ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినీ నటి రష్మికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుండడంతో...
ఇంటర్నెట్ను కుదిపేస్తున్న రష్మిక డీప్ ఫేక్ వీడియో
రష్మిక డీప్ ఫేక్ వీడియో తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. నల్లటి, పొట్టి దుస్తుల్లో డీప్ క్లీవేజ్ షోతో లిఫ్ట్ ను ఆపి లోపలికి వెళ్తున్నట్టు ఉన్న రష్మికను చూసి ఆమె ఫ్యాన్స్...
ఎలక్షన్ మేనియా.. సోషల్ మీడియా..!
మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఆయా పార్టీల్లో ఇప్పటికే టిక్కెట్లు లభించిన వారు ప్రచారం ప్రారంభించారు. విజయదశమి రోజునే చాలా మంది రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలుపు కోసం...
సోషల్ మీడియా మీమర్స్ మరియు ట్రోలర్స్కి సైబర్ క్రైమ్ పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, పలువురికి నోటీసులు
మహిళలు, సినీ తారలు, రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా బ్లాగర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా బుధవారం సైబర్ క్రైమ్ డీసీపీ...
తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ విజువల్స్ కలకలం.. విచారణకు ఆదేశించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
కలియుగ దైవమైన శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. అయితే సాధారణంగా శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు, విమానాలకు...
ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్త బుట్టలో పడ్డాయి – ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్త బుట్టలో పడ్డాయని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గురువారం ఆయన తెలంగాణ కాంగ్రెస్...