Home Search
రఘురామ - search results
If you're not happy with the results, please do another search
ఆ నేత త్యాగంతో రఘురామకు లైన్ క్లియర్.. జోష్లో ఆర్ఆర్ఆర్ వర్గీయులు
రఘురామ టికెట్ ఎపిసోడ్ సుఖాంతం అయ్యేలాగే కనిపిస్తోంది. అయితే తాను అనుకున్న నర్సాపురం నుంచి కాదు కానీ వేరే నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజును పోటికి దింపాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రఘురామ...
పట్టువదలని రఘురామ.. వెనక్కి తగ్గని కమలం!
2019లో వైసీపీ జెండాతో నరసాపురం నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు అప్పటి నుంచి ఇప్పటివరకు టీడీపీ వాయిస్తోనే మాట్లాడారు. గెలిచింది వైసీపీ నుంచే అయినా ఆయన ఏనాడు ఆ పార్టీ పనుల్లో పాలుపంచుకోలేదు. ఏం...
అభ్యర్ధి మార్పు లేదన్న రఘురామకృష్ణరాజు
ఏపీ సీఎం కల, ఇప్పుడు కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. తాను నరసాపురం స్థానం నుంచే రాబోయే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా రచ్చబండలో...
రఘురామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
ఐదేళ్లుగా నలుగుతున్న కోడికత్తి కేసులో..శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. శ్రీనుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.గత ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ పై కోడికత్తితో...
రఘురామకృష్ణం రాజుపై మహిళా అభ్యర్థి
ఏపీలో అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తూ వస్తున్న వైసీపీ అధినేత జగన్.. తాజాగా ఆరో జాబితాను విడుదల చేశారు. అయితే మొదటి, రెండు జాబితాలలో ఊహించని విధంగా అసంతృప్త రాగాలు...
రఘురామ కృష్ణంరాజుకు టీడీపీ-జనసేన బిగ్ షాక్
ఎన్నికలవేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నేతలు వేరే పార్టీలను చూసుకుంటున్నారు. ఇప్పటికే టికెట్ దక్కకపోవడంతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు....
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాజస్థాన్ రాష్ట్రంలో కొనసాగుతోంది. రాహుల్ భారత్ జోడో యాత్ర...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని...
ఎంపీ రఘురామ కృష్ణరాజుపై సీఐడీ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు...
సీఎం జగన్ బెయిల్ రద్దుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ కొట్టేసిన సీబీఐ కోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే....