Home Search
రాజస్థాన్లోని - search results
If you're not happy with the results, please do another search
రాహుల్ గాంధీపై మరో కేసు.. ఈ సారి జైలుకెళ్లడం తప్పదా..?
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని చిక్కులు వెంటాడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆయన వరుస కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మరోసారి రాహుల్ గాంధీకి జైలు శిక్ష తప్పేలా లేదని న్యాయ నిపుణులు అంటున్నారు....
వివాదాలకు కేరాఫ్ ధర్మపురి అర్వింద్
నవంబర్ 30న తెలంగాణలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో.. బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అలాగే నవంబర్ 8న కోరుట్లలో బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన...
58 ఏళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో రైల్వే లాభాల బాట పడుతుందా?
భారతీయ రైల్వేస్ .. అక్బర్ పేరుతో ఉన్న 58 ఏళ్ల లోకోమోటివ్ను తిరిగి తీసుకురావడానికి.. భారతీయ రైల్వే చాలా కాలంగా కృషి చేస్తూ వచ్చింది. ఇప్పుడు హర్యానాలోని రేవారిలో ఉన్న హెరిటేజ్ స్టీమ్...
రెజ్లర్ల ఆందోళనకు యోగా గురువు బాబా రామ్దేవ్ మద్దతు.. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ను అరెస్ట్ చేయాలని డిమాండ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లకు అనుకోని ప్రముఖ వ్యక్తి నుంచి అనూహ్య మద్దతు లభించింది. జంతర్ మంతర్ వేదికగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్పై...
నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నూతన...
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా...
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు షాక్.. జీవిత ఖైదు విధించిన గాంధీనగర్ సెషన్స్ కోర్టు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. 2013లో రాజస్థాన్లోని తన ఆశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు గాంధీనగర్లోని...
మధ్యప్రదేశ్లో కుప్పకూలిన రెండు ఫైటర్ జెట్ విమానాలు.. పైలట్ దుర్మరణం, ఇద్దరికి గాయాలు
భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్లో కూలిపోయాయి. ఈ మేరకు వైమానిక దళం వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున శిక్షణలో భాగంగా సుఖోయ్ సు -30 మరియు మిరాజ్-2000...
పార్లమెంట్లో ప్రత్యేక ‘మిల్లెట్ లంచ్’ ఏర్పాటు చేసిన కేంద్రం.. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు
మిల్లెట్ ఇయర్ 2023ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ప్రత్యేక 'మిల్లెట్ లంచ్' ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...
రాజ్యసభలో గందరగోళం.. క్షమాపణకు పట్టుబట్టిన బీజేపీ, చెప్పనన్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం చేసిన కొన్ని పరుష వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండిపడింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని...