Home Search
రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ - search results
If you're not happy with the results, please do another search
రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె లక్ష్మణ్
రాజ్యసభ ఎంపీగా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్,...
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు
రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు....
బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ...
అక్టోబర్ 19న బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇటీవలే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఈ...
రూట్ మార్చిన బీజేపీ.. వారి ఓటు బ్యాంక్పై ఫోకస్
తెలంగాణలో ఎన్నికల వేడి ఊపిరాడనివ్వకుండా చేస్తోంది. కనీసం రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో.. అన్ని పార్టీలు కంప్లీట్గా ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా వెళ్తున్నప్పటికీ.. బీజేపీ...
తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్ గా ప్రారంభించనున్న జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా ఈరోజు (మార్చి 31, శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ ఆఫీసులను వర్చువల్...
బీజేపీలో చేరిన తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కేసుని సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటీషన్ వేసిన బీజేపీ
తెలంగాణలో వెలుగుచూసిన అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 100 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారంటూ తాండూరు...
తెలంగాణ బీజేపీలో కొత్తగా 3 కమిటీలు నియామకం, చేరికలపై సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చల...
తెలంగాణలో సుపరిపాలనకై బీజేపీ కృషి చేస్తుంది, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమావేశం అయ్యారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో...