Home Search
రియా చక్రవర్తి - search results
If you're not happy with the results, please do another search
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు: నటి రియా చక్రవర్తిపై అభియోగాలు దాఖలు చేసిన ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సుశాంత్ సన్నిహితురాలు, నటి రియా...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు: రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరిపి సుశాంత్ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న అరెస్ట్...
రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ను మళ్ళీ తిరస్కరించిన కోర్టు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరిపి సుశాంత్ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో...
సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు, నటి రియా చక్రవర్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఓవైపు సీబీఐ కీలక దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఈ కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్బ్యూరో (ఎన్సీబీ) కూడా దర్యాప్తు జరుపుతుంది. అందులో...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఆత్మహత్య కాదు.. సంచలన విషయాలు వెల్లడించిన మార్చురీ సహాయకుడు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మరోసారి వివాదం చెలరేగింది. సుశాంత్ చనిపోయి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన మృతి వెనకున్న మిష్టరీ వీడటం లేదు. కాగా నటుడు సుశాంత్ సింగ్...
సుశాంత్ సింగ్ కేసు సీబీఐకి అప్పగింత, సుప్రీంకోర్టు ఆదేశాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ కేసులో ఆగస్టు 19, బుధవారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది....
సుశాంత్ సింగ్ కేసు: సీబీఐ దర్యాప్తుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతిపై గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్...
ఐపీఎల్-2023:10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 సీజన్లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి 10 ఫ్రాంఛైజీల విండో...
భారత్ Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 20 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలకంతో తలపడే 20 మంది ఆటగాళ్లతో కూడిన...
ఐపీఎల్-2020 వేలంలో 8 జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీళ్ళే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు కోల్కతాలో జరిగింది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73...