Home Search
రైల్వే జోన్ - search results
If you're not happy with the results, please do another search
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వాల్తేరు స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ కూడా!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న రాజ్యసభలో బీజేపీ...
రైలు ప్రమాదాల నివారణకు.. ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ సిస్టమ్ ఏర్పాటు
రైలు ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన 'కవచ్' అనే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ విజయవంతంగా పరీక్షించబడింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తొలిసారిగా సికింద్రాబాద్ - వాడి...
ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 కి పెంపు, తాత్కాలికమేనన్న రైల్వే శాఖ
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫాంలపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 11 మార్గాల్లో ప్రైవేటు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ఫిబ్రవరి 5, బుధవారం నాడు రైల్ నిలయంలో నిర్వహించిన...
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు సమావేశం
దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 24 మంగళవారం నాడు విజయవాడలో సమావేశమయ్యారు. రైల్వేల పరంగా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారం, అమరావతికి...
అధినాయకులు కలిశారు.. మరి కార్యకర్తలు?
భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను...
చెల్లెలి అండ.. అన్నపై బాణాలు.. టీడీపీకి కలిసొస్తున్న సమీకరణాలు!
తెలుగుదేశం పార్టీకి ఏపీ రాజకీయ సమీకరణాలు కలిసొస్తున్నాయి. ఇప్పటికే జనసేన జట్టుకట్టడంతో ఆ పార్టీకి కాస్త బలం పెరిగింది. బీజేపీ కూడా అటూ.. ఇటూ వీరికే మద్దతు ఇచ్చేలా ఉంది. ఆయా పార్టీల...
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది – ప్రధాని మోదీతో సభలో సీఎం జగన్
కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం విశాఖపట్నం ఏయూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి...
ప్రధాని మోదీకి విశాఖలో పార్టీ తరపున ఘన స్వాగతం, రోడ్ షో నిర్వహిస్తాం – ఏపీ బీజేపీ అధ్యక్షుడు...
ఈనెల 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన విశాఖపట్నంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ...
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి – ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లొచ్చన్న ఊహాగానాలు అడపదడపా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల...