Home Search
విశాఖలో - search results
If you're not happy with the results, please do another search
విశాఖలో టీడీపీ వ్యూహాలు ఈసారి అయినా ఫలిస్తాయా?
విశాఖ పార్లమెంట్ సీటును దక్కించుకోవాలని దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా టీడీపీ కల నెరవేరలేదు. టీడీపీ ప్రయత్నాలన్నీ విశాఖలో బెడిసి కొడుతున్నాయి. ఇప్పటి వరకు...
విశాఖలో కిడ్నాప్ లో పరంపర, ఏమయ్యిందీ నగరానికి?
విశాఖ..సాగరతీర నగరంలో కలకలం రేగుతోంది. కాబోయే రాజధానిగా చెబుతున్న విశాఖపట్నంలో కిడ్నాప్ లో పరంపర అందరినీ కలవరపరుస్తోంది. అందులోనూ ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యులు కూడా కిడ్నాప్ కి గురయిన ఘటన మరువకముందే...
ఏపీ పర్యటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రేపు విశాఖలో భారీ బహిరంగ సభకు హాజరు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన రేపు (ఆదివారం, జూన్ 11, 2023) విశాఖపట్నంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు...
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా, అక్కడినుంచే పాలన కొనసాగిస్తా – శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సీఎం జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, అక్కడినుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు ఆయన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రూ. 4,362 కోట్ల వ్యయంతో...
విశాఖలో ముగిసిన జీ-20 సదస్సు.. మూడు రోజుల పాటు పలు అంతర్జాతీయ అంశాలపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ లోని సాగరతీరమైన విశాఖపట్నంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సభ్యదేశాల వర్కింగ్ గ్రూపు సదస్సు గురువారం ముగిసింది. 'వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్' అనే థీమ్తో తలపెట్టిన ఈ...
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం జగన్.. హాజరైన ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, నవీన్...
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు....
విశాఖలో నేటినుంచి రెండు రోజుల గ్లోబల్ టెక్ సమ్మిట్.. వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరం వేదికగా నేటినుంచి రెండు రోజుల పాటు జరుగనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ ప్రారంభమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం వర్చువల్గా...
ఆర్బీఐ కీలక నిర్ణయం.. త్వరలో విశాఖలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరమైన విశాఖపట్నంలో త్వరలో తన ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖలో...
త్వరలో విశాఖలో బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ – పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కీలక ప్రకటన
బుధవారం ఖమ్మంలో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తొలి బహిరంగ సభకు పలువురు జాతీయ నేతలు రావడం, ప్రజలు కూడా భారీగా హాజరవడంతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో...
నేడే విశాఖలో ‘కాపునాడు మహాసభ’.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు
ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా - రంగా...