Home Search
సీఎం రమేష్ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, రాజసభ సభ్యుడు సీఎం రమేష్...
ప్రత్యక్ష రాజకీయాల్లో సీఎం రమేశ్ చక్రం తిప్పేనా?
గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎక్కడైనా తన పలుకుబడితో చక్రం తిప్పగల సమర్ధుడు. పార్టీతో సంబంధం లేకుండా ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం....
ఏపీ సీఎం ఫైనల్ చేసిన నేతలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముగ్గురి పేర్లను కూడా...
ఇకపై అమరావతి అందరిదీ.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతి కానుంది – సీఎం జగన్
ఇకపై అమరావతి అందరిదీ అని, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సామాజిక అమరావతిగా అవుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలోని...
నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్...
తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు...
నేడు కరీంనగర్లో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరవనున్న ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాఘెల్, టీపీసీసీ చీఫ్ రేవంత్...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న 'హాథ్ సే హాథ్ జోడో అభియాన్' పాదయాత్ర తొలిదశలో ఇప్పటివరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ...
రాజ్భవన్ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు....
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సరళాదేవి
తెలుగుదేశం పార్టీకి (టీడీపీ) చెందిన పలువురు నేతలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (వైఎస్సార్సీపీ) చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం.. పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్ఆర్సీపీ పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారిథికి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కొలుసు పెద రెడ్డయ్య యాదవ్ కన్నుమూశారు. కాగా రెడ్డయ్య యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన...
ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం
జనవరి 13వ తేదీ నుంచి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరుతూ, సోమవారం నాడు...