Home Search
సునీత రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఎంపీ అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్పై, సుప్రీంలో సునీత పిటిషన్.. రేపు విచారణకు స్వీకరించనున్న సీజేఐ ధర్మాసనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట కలిగిస్తూ.. ఈనెల 25వ తేదీ వరకూ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా.. కుమార్తె సునీతా రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె డా. సునీతా రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం ఉదయం వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల...
పీరం చెరువు ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
రంగారెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ...
మహిళల సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి, కమిషన్ లో కేసులపై సునీతా లక్ష్మారెడ్డి సమీక్ష
మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన...
మహిళల రక్షణే మహిళా కమిషన్ ప్రధాన ఎజెండా : చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే...
వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసులో దోషులపై కఠిన చర్యలు: సునీతా లక్ష్మారెడ్డి
వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలిక హత్య ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ ఘటన పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు....
మహిళా కమిషన్ చైర్మన్ గా సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర తోలి మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని, మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే....
రాప్తాడులో హీటెక్కుతున్న రాజకీయాలు.. ఈసారైనా సునీత గెలుస్తారా?
ఏపీలో కొన్ని నియోజకవర్గాలు చాలా స్పెషల్. ఎన్నో ఏళ్లుగా ఆయా నియోజకవర్గాలు కొన్ని ఫ్యామిలీలకు కంచుకోటలుగా ఉన్నాయి. పులివెందుల వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటే.. రాప్తాడు నియోజకవర్గం పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉంది....
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు ఈనెల 31కి వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తొలినుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో...
వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్ తుమ్మలపల్లి గంగిరెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు....