ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ వాయిదా

SVR Statue Inauguration Postponed,Mango News,SV Ranga Rao Statue Inauguration Postponed,SVR Statue function by Chiru Postponed,Andhra Pradesh Latest News,AP Political News,Andhra Pradesh Political News,AP Political Telugu News,Today Latest Andhra Pradesh Political News

విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ వాయిదా పడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్ రోడ్ లో ఈ నెల 25వ తేదీన ఘనంగా విగ్రహం ఆవిష్కరించాలని తొలుత ఏర్పాట్లుకు సిద్ధమయ్యారు. ప్రముఖ సినీనటుడు పద్మభూషణ్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఆయన చేతుల మీదుగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ జరుగుతుందని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్యకారణాల వలన ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఎటువంటి కారణాలు తెలుపకుండా, త్వరలోనే మరో తేదిని ప్రకటిస్తామని చెప్పారు. అయితే విగ్రహావిష్కరణకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రాకపోవడం వలనే ఈ కార్యక్రమం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది.

 

[subscribe]
[youtube_video videoid=A314rC9aC4c]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =