అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2, సూరత్ మెట్రో రైల్ కు భూమి పూజ చేసిన పీఎం...
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2 మరియు సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర...
ఫిబ్రవరి 1 నుంచి తరగతులు, తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి పత్రం తప్పనిసరి
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తరగతి నుంచి ఆపై కోర్సులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు, కళాశాలలను సమర్ధవంతంగా నిర్వహించి...
ఏపీలో రెండ్రోజుల్లో 32144 మందికి కరోనా వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. రెండోరోజైన ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 13,036 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ముందుగా వ్యాక్సిన్ పంపిణి ప్రారంభమైన శనివారం...
మంత్రి కేటీఆర్ ను కలిసిన క్రికెటర్ హనుమ విహారి
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కేటీఆర్ ను సోమవారం నాడు ప్రగతి భవన్ లో భారత క్రికెటర్ హనుమ విహారి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా హనుమ విహారి ని...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, అగ్రనటుడు బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, ఇతర...
మైండ్ ట్రాప్స్ పై డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మైండ్ ట్రాప్స్” అనే అంశం గురించి వివరించారు. మనకి తెలియకుండానే పెరిగిన వాతావరణం, పరిస్థితులను బట్టి మనకి మనం విధించుకునే...
విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్వహణ, విద్యార్థుల హాజరు కోసం మొబైల్ యాప్పై...
భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. ఆమె ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో దాఖలు చేసిన...
తెలంగాణలో 324 కేంద్రాల్లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన శనివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో 3962 మందికి వ్యాక్సిన్ వేశారు. తాజాగా మరో 184 కేంద్రాలు పెంచి మొత్తం...
దేశంలో కొత్తగా 13788 కరోనా కేసులు, 145 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,788 పాజిటివ్ కేసులు, 145 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,05,71,773 కు చేరుకోగా, మరణాల...
టాలీవుడ్లో విషాదం, ప్రముఖ సినీనిర్మాత కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామి రాజు సోమవారం నాడు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం...
తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 206 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 17, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,91,872 కి చేరినట్టు...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.58 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,144 కరోనా కేసులు, 181 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,57,985 కు, మరణాల సంఖ్య 1,52,274 కు చేరుకుంది. దేశంలో...
కరోనా వాక్సిన్ డోసులు మరిన్ని ఇవ్వాలి: మంత్రి ఈటల రాజేందర్
దేశ వ్యాప్తంగా శనివారం నాడు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ...
VIP’s Journey : ప్రముఖ నటి హేమ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటి హేమ ఇంటర్వ్యూ వీక్షించి...
జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుటకు విస్తృత ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో...
24 గంటల్లో 2910 కరోనా కేసులు, 52 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. శనివారం నాడు కొత్తగా 2910 కరోనా కేసులు, 52 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,87,678 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య...
కార్తికేయ స్తోత్రం
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “కార్తికేయ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 16, శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,666 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
జనవరి 21 న తిరుపతిలో పార్టీ పీఏసీ సమావేశంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21 న తిరుపతికి రానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.)...




















































