చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం నాడు పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ముందుగా పొలిట్ బ్యూరో సభ్యులతో కులమతాలకు అతీతంగా ప్రాంతీయ భేదాలు...
24 గంటల్లో కొత్తగా 3282 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం నాడు కూడా కొత్తగా 3282 కరోనా కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,42,136 కి చేరగా, మొత్తం...
కార్పోరేట్ ఫార్మింగ్ బిజినెస్ చేసే ప్రణాళిక లేదు: రిలయన్స్ సంస్థ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు అమలు, అనుకూలతలకు సంబంధించి కొన్ని కార్పోరేట్ కంపెనీలపై గతకొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సోమవారం నాడు...
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు
2018 లో పులివెందుల పట్టణంలోని పూలంగళ్లు కూడలి వద్ద జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు చెన్నై...
దేశంలో కరోనా: కొత్తగా 16504 కరోనా కేసులు, 214 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 16,504 కేసులు నమోదు కావడంతో జనవరి...
తెలంగాణలో కొత్తగా 238 మందికి కరోనా పాజిటివ్, 518 మంది రికవరీ
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 27,077 శాంపిల్స్ పరీక్షించగా 238 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,87,740 కి చేరింది. అలాగే...
దేశంలో కొత్తగా నమోదైన 217 కరోనా మరణాల్లో 70 శాతం 7 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,23,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,49,435 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,177 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లకు అనుమతి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రెండు కీలక వ్యాక్సిన్ లకు షరతులతో కూడిన...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 80 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. జనవరి 2 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,80,565 కు చేరుకుంది. గత...
5వ తేదీన జనసేన–బీజేపీ సంయుక్త రామతీర్థ ధర్మయాత్ర
జనవరి 5, మంగళవారం నాడు జనసేన-బీజేపీ పార్టీలు సంయుక్తంగా 'రామతీర్థ ధర్మయాత్ర' చేపట్టనున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాలు, ఆలయ...
రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్ధ్యం తెలంగాణలో ఉంది: మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు హైదరాబాద్ లో నాలుగు చోట్ల, మహబూబ్ నగర్ లో మూడు చోట్ల డ్రైరన్ (కరోనా వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు, 217 మరణాలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు, 217 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 394 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో జనవరి 2, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,87,502 కి చేరినట్టు రాష్ట్ర...
24 గంటల్లో 3218 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. జనవరి 2, శనివారం నాడు 3218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,38,854 కి...
సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4980 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు ఏపీకి మొత్తం 4980...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ సెంటర్ ను పరిశీలించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు తిలక్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జరిగిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ తీరును స్వయంగా పరిశీలించారు. గవర్నర్, ఆమె...
మూడు దేవాలయాల ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలగింపు
విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామతీర్థం ఆలయం ఛైర్మన్ పదవి నుంచి టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి...
ఏపీలో కరోనా: కొత్తగా 238 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 2, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,82,850...
దేశంలో మొదటిదశలో 3 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ
దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో జనవరి 2, శనివారం నాడు కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో పలు ప్రదేశాల్లో జరుగుతున్న కరోనా...
జనవరి 26న ఢిల్లీలో ట్రాక్టర్లతో కిసాన్ పరేడ్ నిర్వహిస్తాం: రైతు సంఘాలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 39 వ రోజుకు చేరుకుంది. ఇటీవల కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా పూర్తిస్థాయిలో...




















































