ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో ప్రస్తుతం జిల్లాపరిషత్ లు, మండలపరిషత్ లు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...
అయ్యప్ప స్వామి జననం కథ
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “అయ్యప్ప...
భారత్ లో కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి మరో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో "కోవిషిల్డ్" పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సెంట్రల్...
వచ్చే 3 నెలలు మరింత ఆదాయం సాధించేలా కృషి చేయాలి: సీఎస్
రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా వచ్చే 3 నెలలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను కోరారు. శనివారం నాడు...
కరోనా వ్యాక్సిన్ పై శుభవార్త, కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ ఆమోదం
కరోనా వైరస్ నివారణకు “కొవాగ్జిన్” పేరుతో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ పూర్తి స్వదేశీయంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ...
క్షణాల్లో మోటివేషన్ పొందేందుకు మార్గాలేంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19079 కరోనా కేసులు, 224 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 19,079 కరోనా కేసులు, 224 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,05,788 కు, మరణాల సంఖ్య 1,49,218 కు చేరుకుంది. దేశంలో...
రామతీర్థం ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు
విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలోని కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. శనివారం నాడు వైస్సార్సీపీ, బీజేపీ, టీడీపీ నేతలు రామతీర్థం పర్యటనకు రావడంతో ఆ...
ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో బాధపడడంతో ఆయన కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో...
మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
సీపిఎం పార్టీ అగ్రనేత, మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే కట్టా...
దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం
దేశవ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ సమర్థవంతంగా జరిగేందుకు సన్నద్ధం కావాలని అని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా జనవరి 2, శనివారం నాడు డ్రైరన్...
మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత
సీపిఎం పార్టీ అగ్రనేత, మధిర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 1, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,108 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 లోపల నిర్వహణ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పరీక్షల నిర్వహణ తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్ఈ బోర్డు 10, 12...
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతున్ని...
కన్నె స్వామి – అయ్యప్ప స్వామి భక్తి పాట
లలితా ఆడియోస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా భక్తి మరియు భజన సంబంధిత పాటలు, జానపద పాటలు, బంజారా మరియు డీజే పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “కన్నె...
కేంద్రం కీలక నిర్ణయం, అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ పై గడువు పెంపు
జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లుగా ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే....
టీఎన్జీవో, టీజీవో, రెవెన్యూ ఉద్యోగుల డైరీలు ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
టీఎన్జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ల డైరీలు, క్యాలెండర్లను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు...
ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. "ఈ సంవత్సరం మన రాష్ట్రానికి మరియు ప్రజలకు శాంతి, అపారమైన శ్రేయస్సు తీసుకురావాలి. ప్రజల కలలు,...
ధరణి పోర్టల్ నిర్వహణ, మెరుగుపర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల...



















































