ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్‌ కుమార్‌, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్‌ కుమార్‌ ను నియమించింది. కేబినెట్‌ ర్యాంక్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రజనీష్‌ కుమార్‌ రెండేళ్ల పాటుగా...

పశుసంవర్ధక శాఖలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బేష్, కేంద్రమంత్రి ప్రశంసలు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు బేష్ అని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. సోమవారం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం...

దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.44 శాతం

0
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 38,948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 6, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్రణలోనే ఉంది : మంత్రి కేటీఆర్

0
హైదరాబాద్ నగరంలోని స‌న‌త్‌న‌గ‌ర్ సెయింట్ థెరిస్సా హాస్పిట‌ల్‌లో టెక్ మహీంద్రా సంస్థ విరాళంతో ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ ను మరియు 7 అంబులెన్స్‌ల‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ...

ప్రజా సంగ్రామ యాత్ర 100 కి.మీ పూర్తి, ప్రజలకు, బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన...

0
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర పదో రోజుకు (సెప్టెంబర్ 6, సోమవారం) చేరుకుంది. ప్రజా సంగ్రామ యాత్రలో...

దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 68 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత

0
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

హైదరాబాద్ మెట్రో : చివరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు ప్రారంభం

0
హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో మరోసారి స్వల్ప మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి...

15 నెలల్లో నగరంలో అందుబాటులోకి రానున్న మరో బయోఫార్మా హబ్ : మంత్రి కేటీఆర్

0
హైదరాబాద్‌ నగరంలో మరో బయోఫార్మా హబ్ (బి-హబ్) ఏర్పాటు కానుందని రాష్ట్ర ఐటీ, పురపాలక, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి...

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5: 19 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే…

0
గత నాలుగు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను బిగ్‌బాస్ రియాలిటీ షో విశేషంగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ కూడా సెప్టెంబర్ 5, ఆదివారం నాడు ప్రారంభమైంది....

కాకరకాయ కారప్పొడి తయారు చేసుకోవడం ఎలా?

0
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...

కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 26701 పాజిటివ్ కేసులు, 74 మరణాలు

0
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,55,543 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 26,701 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 4057 పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 5 వేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 5, ఆదివారం నాడు 4,057 కరోనా...

ఏపీలో గత 24 గంటల్లో 65596 కరోనా పరీక్షలు, 1623 మందికి పాజిటివ్ గా...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,21,325 కు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు, 357 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 230 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 5, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,59,543 కి చేరింది. అలాగే...

టోక్యో పారాలింపిక్స్: కృష్ణ నాగర్‌ కు స్వర్ణం, సుహాస్‌ యతిరాజ్‌ కు రజతం

0
టోక్యో పారాలింపిక్స్ లో బాడ్మింటన్ లో భారత్ పతకాల వేట కొనసాగింది. ఆదివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. ఆదివారం ఉదయం బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6 విభాగంలో కృష్ణ...

దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…

0
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 42,766 కేసులు, 308 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,29,88,673 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,40,533 కి...

ఇంట్లోనే పిజ్జా తయారుచేసుకోవడం ఎలా?

0
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు....

పలకరింపు ఎలా ఉండాలి?

0
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...

ధరణి వ్యవస్థపై కొత్తగా నియమితులైన పది జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

0
రాష్ట్రంలో పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్...