కరోనాతో ఒకేరోజులో 143 మంది మృతి, మరో 9974 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 27, ఆదివారం నాడు 9974 కరోనా కేసులు, 143 మరణాలు...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 4250 పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 4,250 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 27, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 748 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.10 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 748 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 27, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 31.51 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత...
దేశంలో 5 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 96.75 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వరుసగా 20 రోజులు నుంచి రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు లక్ష కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. కొత్తగా 50,040 కరోనా కేసులు నమోదవడంతో జూన్...
లేవనెత్తు శుద్ధాత్ముడా, లేవనెత్తు పరిశుద్ధుడా – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
8 లక్షల దళిత బీపీఎల్ కుటుంబాల అభివృద్దే లక్ష్యం, ఈ ఏడాది రూ.1000 కోట్లు...
రాష్ట్రంలో జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం జరిగింది....
పల్లెలు, పట్టణాల అభివృద్ధికై మంత్రుల వద్ద 2 కోట్లు, కలెక్టర్ల వద్ద కోటి అత్యవసర...
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా...
ఉపవాస ప్రార్ధన క్రమము
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకంపై నేడు అఖిలపక్ష సమావేశం
రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం)...
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్టు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ తో పాటుగా, వర్కింగ్ ప్రెసిడెంట్స్,...
ఏపీలో 24 గంటల్లో 4147 కరోనా కేసులు, 38 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 26, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,75,622 కు చేరుకుంది. గత 24...
టీ20 ప్రపంచ కప్-2021 కూడా యూఏఈ లోనే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా...
మహారాష్ట్రలో 24 గంటల్లో 9812 కరోనా కేసులు, 179 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 26, శనివారం నాడు 9,812 కరోనా కేసులు,...
హైదరాబాద్ లో 9 వేల కోట్లతో ఇళ్లు నిర్మాణం, దేశంలో ఇలా ఏ...
హైదరాబాద్ నగరంలోని అంబేద్కర్ నగర్ లో రూ.28 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం...
సీఎం కేసీఆర్ కలిసిన పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయ సమస్యలు, స్కూల్స్ వాయిదాపై విజ్ఞప్తి
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ-టీఎస్ నాయకులు శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన కేడర్ విభజన పూర్తి...
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం మరో మూడు నెలలు పాటు పొడిగించబడింది. సెప్టెంబర్ 30, 2021 వరకు సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1028 కరోనా కేసులు, 1489 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1028 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 26, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,19,865 కి చేరింది. అలాగే...
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా రావు, ఏఐసీసీ ప్రకటన
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లీ ముదిరాజ్ (సునీతా రావు) నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతారావు నియామకానికి ఆమోదం తెలిపారని, ఈ...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. 86 రోజుల తర్వాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 6 లక్షల కంటే (5,95,565) తక్కువకు చేరింది. వరుసగా...




















































