హిమాన్షుకు ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావుకు బ్రిటన్కు చెందిన ప్రతిష్ఠాత్మక డయానా అవార్డు దక్కింది. ఈ విషయాన్ని హిమాన్షు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "గ్రామాలు...
ఈ మధ్య దొంగ డాక్టర్లు ఎక్కువవుతున్నారు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సర్టిఫైడ్ సైకాలజిస్టుల...
కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో టీడీపీ సాధన దీక్ష, దీక్షలో కూర్చున్న చంద్రబాబు
కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ మంగళవారం నాడు 'సాధన దీక్ష' పేరుతో ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ...
రానున్న కాలంలో 40 వేల కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అమలు: సీఎం...
తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలి రావాలని ముఖ్యమంత్రి...
ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సోమవారం నాడు ప్రపంచ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం దక్కించుకున్నారు. ప్యారిస్లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్-3లో వ్యక్తిగత, జట్టు, మిక్స్డ్ విభాగాల్లో దీపిక కుమారి హ్యాట్రిక్ స్వర్ణ...
ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోం, అవసరమైతే ఎవరితోనైనా పోరాడడానికైనా సిద్ధం – వైఎస్...
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై గత కొన్ని రోజులుగా ఇరురాష్ట్రాలకు సంబంధించిన పలువురు నేతలు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల కూడా స్పందించారు. "తెలంగాణకు...
తెలంగాణలో 1వ తరగతి నుంచి పీజీ వరకు ఆన్లైన్ లోనే క్లాసులు, జూలై 1...
కరోనా కారణంగా పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఒకటవ తరగతి నుంచి పీజీ వరకు డిజిటల్, ఆన్లైన్ విద్యాబోధనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు, 5 జిల్లాల్లో సాయంత్రం 6 వరకే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ సడలింపులలో మరోసారి మార్పులు చేస్తూ...
ఏపీలో కరోనా : కొత్తగా 2224 పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 71,758 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం నాడు విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులను...
తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,21,606 కి చేరినట్టు రాష్ట్ర...
మహారాష్ట్రలో ఒకేరోజులో 6727 కరోనా కేసులు, 101 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా 6,727 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,43,548 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
నగరంలో కొత్తగా అభివృద్ధి చేసిన లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పలు లింక్ రోడ్లను సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నగరంలో దూరప్రాంతాలను మరింత దగ్గర చేసేలా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్...
దిశ యాప్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 29, మంగళవారం నాడు గొల్లపూడిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘దిశ యాప్’ ను అందుబాటులోకి తెచ్చిన...
దేశంలో వరుసగా 46వ రోజు కూడా కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువ నమోదు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 21 రోజులుగా లక్ష కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, వరుసగా 46వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే...
ఎస్ఎల్బీసీ 29వ సమావేశం,1,86,035.60 కోట్లతో యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి.హరీశ్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్...
సీఎం దళిత సాధికారత పథకం: పేద దళిత కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ 10...
స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్...
పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అలాగే పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
టీపీసీసీ ఇకపై టీడీపీ పీసీసీగా మారుతుంది, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్రెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న...
సీఎం దళిత సాధికారత పథకం: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది...




















































