ఏపీలో గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు రద్దు, ప్రభుత్వం ఉత్తర్వులు

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ)లో పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఏపీపీఎస్సీలో గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దుచేస్తునట్టు...

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోటి వ్యాక్సిన్ డోసులు పంపిణీ పూర్తయింది. జూన్ 25, శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 86,30,091 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 14,49,131...

ఎల్ అండ్ టీ అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్

0
కరోనా పరిస్థితుల్లో ప్రయాణీకులకు సురక్షిత ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో సేవలందిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మెట్రోను మరింత సమర్థవంతంగా నడిపించే దిశగా వినూత్న చర్యలకు పూనుకోవాలని, అందుకు రాష్ట్ర...

దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు, తక్షణమే కఠిన చర్యలుంటాయి – సీఎం...

0
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష

0
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్...

హైదరాబాద్ లో కోవిడ్ కంట్రోల్ రూమ్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

0
హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ హెల్త్ మరియు ఫ్యామీలి వెల్ఫేర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖా మంత్రి...

కరోనాతో ఒకేరోజులో 156 మంది మృతి, మరో 9677 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్తగా 9,677 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,17,035 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 91,849 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4458 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా నమోదైన...

తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 1061 పాజిటివ్ కేసులు,11 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1061 కేసులు నమోదవడంతో జూన్ 25, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,18,837 కి...

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 51667 కరోనా పాజిటివ్ కేసులు, 1329 మరణాలు...

0
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,34,445 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 1329 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...

డియర్ కామ్రేడ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 85 వ పాఠంలో భరత్ కమ్మ...

తెలంగాణలో రూ.2100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ

0
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ట్రైటాన్ ఈవీ రూ.2,100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర...

నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

0
వైఎస్‌ షర్మిల జూన్ 25, శుక్రవారం నాడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ షర్మిల కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని...

ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు

0
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గురువారం...

‘మా’ అధ్యక్ష ఎన్నికలు: 27 మందితో ప్యానెల్ ప్రకటించిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

0
తెలుగు సినీపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికల సందడి మొదలైంది. ఈసారి మా అధ్యక్ష పదవికోసం మరింతమంది ప్రముఖ నటులు బరిలోకి దిగనుండడంతో రోజురోజుకి ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విలక్షణ...

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై వారంతా మహిళా పోలీసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులను ఇకపై పోలీస్ శాఖలో అంతర్భాగం కానున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా...

మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 9844 పాజిటివ్ కేసులు, 197 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 25, శుక్రవారం నాడు 9844 కరోనా కేసులు, 197 మరణాలు...

ఏపీలో కరోనా : 24 గంటల్లో 4981 పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 4981 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...

జూన్ 28న పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు, గవర్నర్ తమిళిసై, సీఎం...

0
జూన్ 28వ తేదీన హైదరాబాద్ లోని పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) లో జరిగే భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1088 కరోనా కేసులు, రికవరీ రేటు 96.82 శాతం

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1088 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 24, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...