మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సత్కరించిన మంత్రి కేటీఆర్

0
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్ కింద దేశంలోనే అత్యుత్తమ స్థానిక సంస్థలుగా 12 పురస్కారాలు రాష్ట్రానికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి...

నా జాతిరత్నాలు – యాంకర్ శ్యామల

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...

నిజామాబాద్ లో గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం...

0
నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కరఘాట్‌ వద్ద గోదావ‌రిలో పుణ్య‌స్నానాల కోసం వెళ్లిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ముందుగా స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో...

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

0
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ...

ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, జనసేన, బీజేపీ

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై చర్చించడంతో పాటుగా, సూచనలు తీసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం...

నటి ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. "అందరికీ హలో, నాకు కరోనా పాజిటివ్...

తెలంగాణలో కొత్తగా 965 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 965 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 1, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741...

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: ఏప్రిల్ 8 న పోలింగ్, 10 న కౌంటింగ్

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. 526 జెడ్పీటీసీ స్థానాలకు, 7231 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు గురువారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ విడుదల చేసింది. కాగా గత...

ఏపీలో కరోనా : కొత్తగా 1271 పాజిటివ్ కేసులు, 464 రికవరీలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా...

మార్చిలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అధికం

0
దేశంలో మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. మార్చి నెలలో మొత్తం రూ.1,23,902 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని, గత జనవరి నెలలో వసూలైన రూ.1,19,847...

ఏప్రిల్ నెలలో అన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం

0
దేశవ్యాప్తంగా నేటి నుంచి (ఏప్రిల్ 1, గురువారం) 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ‌ను మరింత...

కరోనా విజృంభణ: ఒకేరోజులో 43183 పాజిటివ్ కేసులు, 249 మరణాలు

0
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 43,183 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 28,56,163 కి చేరింది....

కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దాం, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల

0
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో...

క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా పున:శ్చరణ చేసుకోవాలి

0
ఏసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు జ్ఞాపకార్ధం క్రైస్తవ సోదరులు పాటించే “గుడ్ ఫ్రైడే" సందర్భంగా జీసస్ బోధనలలోని మానవీయ తత్వాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన...

దేశంలో మళ్ళీ 6 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.89 శాతం

0
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 72,330 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,21,655 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...

జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచిన 9 తెలంగాణ గ్రామాలు

0
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాలలో మరోసారి తెలంగాణకు అవార్డుల పంట పండింది. మూడు కేటగిరీలలో మొత్తం 12 అవార్డులు వచ్చాయి. దేశంలోనే...

వాలంటీర్లకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం, ఉగాది రోజున సత్కారం

0
రాష్ట్రంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది రోజున...

రెండోదశ అసెంబ్లీ ఎన్నికలు: బెంగాల్ లో 80.43, అస్సాంలో 74.79 శాతం పోలింగ్

0
పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు వరకు పశ్చిమబెంగాల్ లో 80.43 శాతం, అస్సాంలో 74.79 శాతం పోలింగ్ నమోదైనట్టు...

రజనీకాంత్‌ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

0
అభిమానుల ఆరాధ్య నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి...

30 ప్రశ్నలకు అనసూయ భరద్వాజ్‌ చెప్పిన సమాధానాలివే …

0
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేటివ్, కుకింగ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పలు విషయాలకు...