భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 535 కరోనా కేసులు, 278 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 535 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 27, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,339 కి...
బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూత
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య(62) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస...
మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణలో భాగంగా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ శనివారం నాడు...
పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో అగ్రస్థానంలో నిలిచిన జీహెఛ్ఎంసీ
నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెఛ్ఎంసీ) దేశంలోని ఇతర నగరాలకన్నా అగ్రస్థానంలో ఉంది. ఒక్కొక్క...
ఏపీలో 24 గంటల్లో 42696 కరోనా పరీక్షలు నిర్వహించగా 947 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 947 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 27, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఢిల్లీ ఎయిమ్స్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మార్చి 30న బైపాస్ సర్జరీ
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛాతీలో అసౌకర్యం కారణంగా శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించి, అబ్జర్వేషన్లో ఉంచినట్టు...
లిప్ కేర్ పై సింగర్ గీతా మాధురి టిప్స్
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను...
కరోనాతో ఒక్కరోజే 166 మంది మృతి, మరో 35726 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 62 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి....
తెలంగాణలోని అన్ని పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు అందుబాటులోకి తెస్తాం: మంత్రి హరీశ్...
గతంలో మత్స్య పరిశ్రమ అంటే కేవలం కోస్తాంధ్రకే పరిమితం అన్నట్లుగా ఉండేదని, ఆ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం మార్చేసిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మత్స్యశాఖ ఆద్వర్యంలో ప్రత్యేకంగా...
మహారాష్ట్ర: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటలకే మూసివేత
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 28, ఆదివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ (రాత్రిపూట కర్ఫ్యూ) అమలు చేయాలని సీఎం ఉద్ధవ్...
ముగిసిన తొలిదశ పోలింగ్: 6 గంటలకు బెంగాల్ లో 79.79, అస్సాంలో 72.14 శాతం
--> పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో తోలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పశ్చిమబెంగాల్ లో 79.79 శాతం, అస్సాంలో 72.14 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర...
కొత్త కరోనా కేసుల్లో 80 శాతం 6 రాష్ట్రాలలోనే, రికవరీ రేటు 94.85 శాతం
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ...
సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడా, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్...
ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా, ప్రభుత్వం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) మాజీ సీఎస్ నీలం సాహ్ని నియామకానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్...
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల దరఖాస్తు గడువు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన”, "జగనన్న వసతి దీవెన" పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన...
జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల పొత్తులో భాగంగా ఈ ఉపఎన్నికలో జనసేన పార్టీ బీజేపీ...
రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో సమీకృత మార్కెట్లు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీలు, నగరాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్, పండ్లు, పూల విక్రయానికి అనుకూలంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మార్కెట్లు మహిళలకు అందుబాటులో...
తెలంగాణలో కొత్తగా 495 కరోనా పాజిటివ్ కేసులు, 247 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 495 కేసులు నమోదవడంతో మార్చి 26, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804 కి...
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు నీలం సాహ్ని పేరును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఏపీ సీఎస్ గా పదవీవిరమణ పొందిన...


















































