మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8602 పాజిటివ్ కేసులు, 170 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 14, బుధవారం నాడు 8602 కరోనా కేసులు, 170 మరణాలు...
హుజురాబాద్ లో పార్టీ ఇన్ఛార్జులు నియమించిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికకు...
దేశంలో కొత్తగా కోలుకున్న 41000 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.28 శాతం
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 38,792 పాజిటివ్ కేసులు నమోదవగా, 624 మంది మరణించారు. దీంతో జూలై 14,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 13 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ జూలై 14, బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఎస్పీగా...
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన కేబినెట్ చర్చించి కీలక...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలువనున్న బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో...
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక సమావేశం బుధవారం ఉదయం ప్రారంభంమైంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ...
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమయి బాలకిషన్ పునర్నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవి కాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది....
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని కలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైనప్పటి నుంచి రేవంత్ రెడ్డి పలువురు కీలక నాయకులను కలుసుకుంటున్న సంగతి...















































