రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిషోర్ కీలక భేటీ, రాజకీయవర్గాల్లో చర్చ
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది....
టోక్యో ఒలింపిక్స్-2020 : అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భారత్ అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం,...
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక సూచనలు
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్,...
ఏపీలో 24 గంటల్లో 81763 కరోనా పరీక్షలు, 2567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,567 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,988...
కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు: పొలిటికల్ అఫైర్స్, సెక్యూరిటీ కమిటీల్లో సభ్యులు వీళ్లే
ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం మొత్తం కేంద్రమంత్రుల సంఖ్య 77కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కేబినెట్ కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం...
తెలంగాణలో కరోనా: కొత్తగా 767 పాజిటివ్ కేసులు, 848 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 767 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 13, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితం : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,...
దేశంలో కొత్తగా 32906 కరోనా కేసులు, 49007 రికవరీలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 16 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 32,906 కరోనా...
దేశంలో ఇప్పటికి 38 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెలలో దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి...
జికా వైరస్ : కేరళ రాష్ట్రంలో 19 కి చేరిన కేసులు సంఖ్య
కేరళ రాష్ట్రంలో ఓవైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగా, మరోవైపు జికా వైరస్ కేసులు కూడా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటివరకు జికా వైరస్ కేసుల సంఖ్య 19 కు...
















































