ఆ రెండు జిల్లాల పేరు మార్పునకై ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా, అలాగే వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చబోతున్నట్టు ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ...
భారత్ మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూత
భారత్ మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. యశ్పాల్ శర్మ ఆగస్టు 11, 1954న...
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూలై 13, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి,...
ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష, నేడు తాడిపత్రిలో వైఎస్ షర్మిల దీక్ష
ఇకపై రాష్ట్రంలో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు కృషిచేయడం కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి వారి కోసం...
ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మెజీషియన్ హ్యారీ హౌడిని గురించి చెప్పిన డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మెజీషియన్ హ్యారీ హౌడిని గురించి వివరించారు. హౌడిని అతీంద్రియ శక్తులు ఏంటి? ఎంత టాలెంట్ ఉన్నా కూడా...
ఏపీలో కర్ఫ్యూ : అన్ని జిల్లాల్లో ఒకేవిధంగా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు అమలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీలో మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో విడతలవారీగా కర్ఫ్యూ సడలింపులలో ఏపీ ప్రభుత్వం మార్పులు...
హుజూరాబాద్ లో కీలక పరిణామం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నియోకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి...
ఆగస్టు 1న పాతబస్తీ బోనాల ఉత్సవాలు, ఏర్పాట్లకై రూ.7 కోట్లతో పనులు : మంత్రి తలసాని
ఆగస్టు 1వ తేదీన నిర్వహించే పాతబస్తీ బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం 7 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
టోక్యో ఒలింపిక్స్: భారత్ నుంచి వెళ్లే క్రీడాకారులతో మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోదీ
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ కు భారత్ నుంచి...
ఏపీలో 24 గంటల్లో 1578 కరోనా కేసులు, 22 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 12, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421 కు...
















































