వింబుల్డన్ టైటిల్ ను ఆరోసారి కైవసం చేసుకున్న నోవాక్ జకోవిచ్
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ స్టార్, సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఆరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన వింబుల్డన్-2021 ఫైనల్ పోరులో ఇటలీ...
కరోనాతో ఒకేరోజులో 156 మంది మృతి, మరో 8535 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 8,535 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 61,57,799 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఏపీలో కొత్తగా 2665 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 91,677 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 2665 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 465 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 465 కేసులు నమోదవడంతో జూలై 11, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683 కి...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. యాక్టీవ్ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 41,506 కేసులు, 895 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,37,222...
“ఎల్లలు లేనిది, సరిహద్దులు లేనిది” – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా...
త్వరలో ఈటల రాజేందర్ పాదయాత్ర
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ లో ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన బీజేపీ నాయకత్వం ఆధ్వర్యంలో...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8296 పాజిటివ్ కేసులు, 179 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 10, శనివారం నాడు 8296 కరోనా కేసులు, 179 మరణాలు...
జూలై 14న పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో జూలై 14, బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం...
















































