What I Eat In A Day – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ (యూజీ)-2021 పరీక్ష నిర్వహణ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆగస్టు 1, 2021 న జరగాల్సిన నీట్ (యూజీ)-2021 పరీక్షను కేంద్రప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 696 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 696 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 12, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,32,379 కి చేరింది. అలాగే...
తులసికి అంత పవిత్రత ఎందుకు?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
మహారాష్ట్రలో 24 గంటల్లో 7603 కరోనా కేసులు, 53 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పదివేలు లోపుగానే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జూలై 12, సోమవారం నాడు 7,603 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి....
రాజకీయరంగ ప్రవేశంపై మరోసారి స్పష్టతనిచ్చిన రజనీకాంత్, భవిష్యత్తులోనూ రానని వెల్లడి
ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై సోమవారం నాడు మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రణాళికలు ఏమి లేవని రజనీకాంత్ వెల్లడించారు. సోమవారం...
దేశంలో 4 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.22 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య మూడు కోట్లు దాటింది. దేశంలో గత 24 గంటల్లో 39,649 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ...
ఎల్.రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఎల్.రమణ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో...
యూరోపియన్ ఫుట్ బాల్ ఛాంపియన్షిప్-2020 విజేతగా ఇటలీ
ఆదివారం నాడు లండన్ లోని వెంబ్లే స్టేడియంలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్షిప్-2020 ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై ఇటలీ విజయం సాధించి విజేతగా నిలిచింది. ఈ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు...
టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వీరాభిమాని...















































