కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయహస్తం, రూ.13.96 కోట్ల ఆర్థిక సాయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రవీంద్రభారతిలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకు...
పాలకుల మధ్య సఖ్యత ఉండాలి, పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టను – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన రైతు సభలో పాల్గొన్నారు. తన తండ్రి, దివంగత సీఎం...
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందన
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ”ని గురువారం సాయంత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై...
ఏపీలో 24 గంటల్లో 2982 కరోనా కేసులు, 27 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 8, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213 కు...
సూర్యాపేటలో పట్టణప్రగతి, 35 లక్షలతో నిర్మించిన అమృత పార్క్ ప్రారంభం: మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 731 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 731 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 8, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,29,785 కి చేరింది. అలాగే...
జనసేన పార్టీ నూతన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు వీళ్లే …
జనసేన పార్టీ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ప్రకటించారు. 4 గురు ప్రధాన కార్యదర్శులు, 21 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శుల పేర్లను...
దేశంలో కొత్తగా 45892 కరోనా కేసులు, 44291 రికవరీలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 11 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 45,892 కరోనా...
కేంద్ర కేబినెట్ విస్తరణ : మంత్రులకు శాఖలు కేటాయింపు వివరాలు ఇవే
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో చేత...
కేంద్ర కేబినెట్ మంత్రిగా మూడు శాఖల బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేత, సికింద్రాబాద్ ఎంపీ జీ.కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ,...
















































