ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కడపజిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. వైస్సార్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భర్త అనిల్ కుమార్,...
మా వాడితో మాములుగా ఉండదు! – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం, జూలై 12 నుంచి ఆన్లైన్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. బుధవారం నాడు విద్యాసంస్థల్లో నాడు-నేడు, జగనన్న విద్యా కానుకపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష...
ప్రజల కన్నీరు తుడవడమే జనసేన పార్టీ లక్ష్యం : పవన్ కళ్యాణ్
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి, వారి కన్నీరు తుడవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి జనసేన పార్టీ...
12 మంది కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా...
కేంద్ర కేబినెట్ విస్తరణ: 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ...
ఏపీలో కొత్తగా 3166 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 83,885 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3166 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. దీంతో...
వారంలో 2 రోజులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తా : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందనపై సమీక్షలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్...
తెలంగాణలో కరోనా: 24 గంటల్లో 772 పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 772 కేసులు నమోదవడంతో జూలై 7, బుధవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,054 కి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. ఐదు జిల్లాల ఎస్పీలు సహా 16 మంది ఐపీఎస్ లను బదిలీచేస్తూ జూలై 6, మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
















































