తెలంగాణలో కొత్తగా 869 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 97.32 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 869 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 1, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం...
మళ్ళీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుదల, ఇవాళ నుంచే అమల్లోకి కొత్త ధరలు
దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్పై రూ.25.50 పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా నాలుగో రోజు కూడా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగానే నమోదయ్యాయి. అలాగే వరుసగా 49వ...
ఏపీలో కర్ఫ్యూ జూలై 7 వరకు పొడిగింపు, నేటి నుంచే సడలింపులు అమలు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న కర్ఫ్యూను జూలై 7 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపు,...
విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు : సీఎం కేసీఆర్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని...
తెలంగాణలో ఏడవ విడత హరితహారం ప్రారంభం, జూలై 1 నుంచి 10 వరకు నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహారం కార్యక్రమం జూలై 1, గురువారం నాడు ప్రారంభమైంది. అంబర్ పేట్ కలాన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్...
అస్వస్థతకు గురైన సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆసుపత్రిలో చేరిక
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయన్ను పరీక్షించి, అవసరమైన...
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియచేశారు. హూందాతనంతో సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు...
తెలంగాణలో 18 ఏళ్లు పైబడినవారికి నేటి నుంచి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 1, గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా 940 వ్యాక్సినేషన్ కేంద్రాలలో 18 ఏళ్లుపైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్...
అడివి శేష్ “ఎవరు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...














































