ఏడవ విడత హరితహారం, ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడవ విడత హరితహార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 30, బుధవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
తెలంగాణలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసి, టిఎస్ టిఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ...
జూలై 1 నుండి 10 వరకు పట్టణప్రగతి, జీహెఛ్ఎంసీలో 955 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు: మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జూలై...
ఒలంపిక్స్ లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు, ఒక్కొక్కరికి 5 లక్షల చెక్ అందజేత
జపాన్ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం తరపున...
ఏపీలో 24 గంటల్లో 3797 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,89,513 కు చేరుకుంది. గత 24...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 9771 పాజిటివ్ కేసులు, 141 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 30, బుధవారం నాడు 9771 కరోనా కేసులు, 141 మరణాలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 917 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 30, బుధవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,23,510 కి చేరింది. అలాగే...
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుతో వ్యవసాయ ఉత్పత్తులకు పెద్దఎత్తున డిమాండ్ : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి బుధవారం నాడు టీఎస్ఐఐసీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.92 శాతం, మరణాల రేటు 1.31 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,62,848 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 817 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో...















































