హైదరాబాద్ మెట్రో : చివరి మెట్రో రైలు రాత్రి 9.45 గంటలకు ప్రారంభం
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మరోసారి స్వల్ప మార్పులు చేయబడ్డాయి. ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేస్తూ ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై...
పది, ఇంటర్ ఫలితాలపై హైపవర్ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం హైపవర్ కమిటీని...
జల వివాదంపై ప్రధాని మోదీ, జలశక్తి మంత్రి షెకావత్ కు లేఖలు రాసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకున్న కృష్ణా జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్...
విజేతలకు, పరాజితులకు మధ్య తేడా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలి : మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో మూడు విడతల పల్లెప్రగతి విజయవంతం చేసిన స్పూర్తితోనే నాలుగవ విడత పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ కలిసి రావాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి...
కరోనాతో ఒకేరోజులో 252 మంది మృతి, మరో 9195 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 9,195 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,70,599 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
130 కోట్ల మంది భారతీయుల తరపున వైద్యులకు కృతజ్ఞతలు చెబుతున్నా : ప్రధాని మోదీ
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ బిసి రాయ్...
భారతీయ సమాజం వైద్యులను భగవంతుడితో పోలుస్తుంది – పవన్ కళ్యాణ్
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ...
ఏపీలో కరోనా : 24 గంటల్లో 3841 పాజిటివ్ కేసులు, 38 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 3,841 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 1, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్, నూతన మార్గదర్శకాలతో అమలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో నూతన మార్గదర్శకాలతో కూడిన 'వైఎస్ఆర్ బీమా' పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ...













































