సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం, రాష్ట్రంలో16 చోట్ల హెల్త్ హబ్ లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై సమీక్ష నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చే...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 20740 పాజిటివ్ కేసులు, 424 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 28, శుక్రవారం నాడు 20740 కరోనా కేసులు, 424...
కరోనా మందు పంపిణీ చేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : ఆనందయ్య
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బోనిగి ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా ఆయుర్వేద మందుపై పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో మందు పంపిణీని నిలిపివేశారు, వచ్చే సోమవారం నాడు మందు పంపిణీకి సంబంధించి...
ఏపీలో కొత్తగా 14429 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 84,502 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 14429 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్: జీహెచ్ఎంసీ పరిధిలో తొలిరోజు 21666 మందికి వ్యాక్సిన్
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ కరోనా వాక్సినేషన్ కార్యక్రమంలో మొదటిరోజైన శుక్రవారం నాడు జీహెచ్ఎంసీ పరిధిలో 21,666 మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. హైరిస్క్...
తెలంగాణలో కొత్తగా 3527 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 92.81 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 3527 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 28, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
కరోనాకు శాశ్వత పరిష్కారం వ్యాక్సినేషన్ ఒక్కటే: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందించడమే...
డీఆర్డీవో 2డీజీ ఔషధం ధర ఖరారు, ఒక్కో సాచెట్ ఎంతంటే?
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో కరోనా బాధితుల చికిత్స కోసం 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ 2డీజీ...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు, ఎంపీ సంతోష్ కు లేఖ
పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అభినందనీయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న...
దేశంలో 23 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 90.34 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 1,86,364 కరోనా కేసులు నమోదవడంతో మే 28, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 చేరుకుంది. గత...













































