కరోనా ఎఫెక్ట్: టీజీసెట్-2021 ప్రవేశ పరీక్ష వాయిదా
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) వాయిదా పడింది. రేపు (మే 30, ఆదివారం) జరగాల్సిన ఈ టీజీసెట్-2021 పరీక్షను...
ఐపీఎల్-2021 మిగిలిన మ్యాచులు యూఏఈలో నిర్వహణ: బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచుల నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలలో దేశంలో రుతుపవనాలను పరిగణనలోకి తీసుకుని...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 20.89 కోట్లకుపైగా డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 20.89 కోట్లకు చేరుకుంది. అమెరికా తర్వాత 20 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని...
బీసీ రిజర్వేషన్స్ మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన అన్ని కేటగిరీల రిజిర్వేషన్లు మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో మరియు ఉద్యోగ నియామకాల్లో బీసీలకు ఉన్న 29శాతం రిజర్వేషన్...
కోవిడ్ బారినపడిన వైద్యులకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స
రాష్ట్రంలో విధుల నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారినపడుతున్న వైద్యులుకు చికిత్స అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికీ హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో...
పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే అప్ అండ్ డౌన్ ర్యాంప్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై రూ.22.08 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు ర్యాంపులను శనివారం మధ్యాహ్నం ఉప్పర్ పల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో...
కరోనాకు అధిక బిల్లుల వసూలుపై 64 ప్రైవేటు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ
కరోనా చికిత్సలో భాగంగా బాధితుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అధిక ఫీజులు వసూలు చేయడంపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి,...
జూన్ 30 వరకు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులపై...
దేశంలో ఒకేరోజులో 1,73,790 కరోనా కేసులు, 3617 మరణాలు నమోదు
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత రెండ్రోజుల నుంచి 2 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవగా, వరుసగా 16వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోలా భాస్కర్ను కళాశాల విద్యాశాఖ...














































