ఎన్టీఆర్ కు భారతరత్న గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం : మెగాస్టార్ చిరంజీవి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. అలాగే ఎన్టీఆర్కు భారతరత్న...
ఎన్టీఆర్ జయంతి : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళుర్పించిన పలువురు ప్రముఖులు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 98వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ...
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు: రూమ్మేట్ సిద్ధార్థ్ పిథానిని అరెస్టు చేసిన ఎన్సీబీ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో అరెస్ట్ చోటు చేసుకుంది....
తెలంగాణలో హైరిస్క్ గ్రూపులకు స్పెషల్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం : సీఎస్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా 3 రోజులలో 1.4 లక్షల మందికి పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
కరోనా వైద్య చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు: అనిల్కుమార్ సింఘాల్
కరోనా వైద్య చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్...
తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి: సీఎం కేసీఆర్
తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. పత్రికా సంపాదకుడిగా, రచయితగా, తెలంగాణ జాతి సాహితీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన...
బ్లాక్ ఫంగస్ చికిత్స: కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో వైద్యసేవలు పరిశీలించిన సీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు ఆరోగ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డితో కలిసి కోఠి ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించి,...
తెలంగాణలో వృద్ధ కళాకారుల పెన్షన్ రూ.1500 నుండి రూ.3016 కు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి...
జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్, ధాన్యం సేకరణ, సూపర్ స్ప్రెడర్స్ కు టీకాలపై ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై...
మత్స్యకార కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి తలసాని
తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకు మరింత పకడ్బందీ చర్యలను చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...














































