హత్యకేసు ఆరోపణలపై రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్
రెండుసార్లు ఒలింపిక్ విజేత, రెజ్లర్ సుశీల్ కుమార్ ను ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రెజ్లర్ హత్య కేసులో ప్రమేయమునట్టు ఆరోపణలు రావడంతో సుశీల్ కుమార్ ను పోలీసులు...
“సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?” – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కోపడుతున్నావా? – సంక్షిప్త సందేశం
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా వ్యాక్సినేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు...
కరోనాతో ఒకేరోజులో 682 మంది మృతి, మరో 26133 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 21, శనివారం కూడా...
తెలంగాణలో పది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు వీరే…
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ (వీసీ) లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా...
బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రబృందంతో సునయన ఇంటర్వ్యూ
బట్టల రామస్వామి బయోపిక్కు చిత్రం ఇటీవలే ZEE5 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. మ్యాంగో మాస్ మీడియా మరియు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 వేలు దాటిన కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 15.6 లక్షలు దాటగా, కరోనా మరణాలు పదివేలు దాటాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం...
తెలంగాణలో కొత్తగా 3308 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 91.64 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 3308 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మే 21, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
బ్లాక్ ఫంగస్ వ్యాధి విషయంలో చర్యలు తీసుకోండి, ప్రధాని మోదీకి లేఖ రాసిన సోనియాగాంధీ
దేశంలో పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే మందులకు కొన్ని చోట్ల కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్...














































