తమిళనాడులో మే 24 నుండి 31 వరకు కఠిన ఆంక్షలతో పూర్తిస్థాయి లాక్డౌన్
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 10వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో కరోనా వ్యాప్తి తగ్గినప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్...
లాక్డౌన్ నియమాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి : డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రమంతటా లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కీలక చర్యలను తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంతో...
ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళల్లో మార్పు మే నెలాఖరు వరకు పొడిగింపు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5వ తేదీ నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు వరుసగా ఆరోరోజూ కూడా 3 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద...
హైదరాబాద్ చేరిన 3 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, మేఘా సంస్ధ విరాళం
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను విరాళంగా ఇస్తామని మెయిల్ (మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్) హామీ ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర...
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 7 వరకు లాక్డౌన్ పొడిగింపు
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మే 10 నుండి మే 24 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా...
రాష్ట్రాల వద్ద అందుబాటులో కోటి 60 లక్షలకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు : కేంద్రం
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...
తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయింది : సీఎం కేసీఆర్
ప్రముఖ చిత్రకారుడు ఎల్.గోపి (లూసగాని గోపాల్ గౌడ్) మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా, కార్టూనిస్ట్ గా తన...
సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు, బిఏ రాజు మృతి పట్ల చిరంజీవి సంతాపం
ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పీఆర్వో బిఏ రాజు శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. బిఏ రాజు మృతితో తెలుగు సినీపరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున,...
ప్రముఖ నిర్మాత, పీఆర్వో బిఏ రాజు కన్నుమూత
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, సినీ జర్నలిస్ట్, పీఆర్వో బిఏ రాజు కన్నుమూశారు. శుక్రవారం రాత్రి షుగర్ లెవెల్స్ లో హెచ్చు తగ్గులు రావడంతో పాటు గుండెపోటు రావడంతో...













































