అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన యోగాగురు రామ్ దేవ్ బాబా
యోగాగురు రామ్ దేవ్ బాబా అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "గౌరవ మంత్రి హర్షవర్ధన్ జీ, నేను మీ లేఖను అందుకున్నాను. వివిధ వైద్య...
రాష్ట్రంలో లాక్డౌన్, వ్యాక్సినేషన్ పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్డౌన్ అమలు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర...
సంగం డెయిరీ కేసు : టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు
సంగం డెయిరీలో అక్రమాలు కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఏప్రిల్ 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధూళిపాళ్ల...
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్షలో పాల్గొన్న బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన యాసంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్ధతు ధర చెల్లించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుగోస-బీజేపీ...
ఫోటో జర్నలిస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం
కరోనా కష్టకాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి నేతృత్వం వహించి సినీకార్మికులను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతున్నఅవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే...
బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి అరెస్ట్
టీడీపీ నేత, కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బనగానపల్లెలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో...
ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజులు పొడిగింపు, తర్వాతే అన్లాక్ ప్రక్రియ
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
ఈటల కుమారుడు నితిన్ రెడ్డిపై భూకబ్జా ఆరోపణలపై విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం
మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మరో ఫిర్యాదు అందింది. ఈటల రాజేందర్ కుమారుడు ఈటల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం...
ఏపీలో కొత్తగా 18767 కరోనా కేసులు, 9 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 18767 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 23, ఆదివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,80,827 కు...
తెలంగాణలో ఒకేరోజులో 2242 కరోనా కేసులు, 4693 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 2242 కేసులు నమోదవడంతో మే 23, ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,53,277 కి చేరినట్టు...















































