దేశంలో కరోనా చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు
దేశంలో కరోనా చికిత్సకు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సోమవారం నాడు ప్రకటించింది. అందులో భాగంగా కరోనా బాధితులకు అందించే చికిత్సల జాబితా (క్లినికల్ ప్రోటోకాల్)...
రాష్ట్రంలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు ఏర్పాటు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మౌలిక వసతుల కల్పనకు...
బ్లైండ్ విండో నుంచి బయటకు రండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ జోహారి విండో(JOHARI...
కరోనాతో అనాథలైన పిల్లల అకౌంట్లలో రూ.10లక్షల ఫిక్స్డ్ డిపాజిట్, సీఎం జగన్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వలన అనాథలుగా మారిన పిల్లల పేరుపై రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్...
తమిళనాడు సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం అందించిన సూపర్ స్టార్ రజనీకాంత్
తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలకు మద్ధతుగా పలువురు సినీ ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళనాడు సీఎం...
ఏపీలో 73,749 కరోనా పరీక్షలు నిర్వహించగా 18561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. మే 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,54,052 కు చేరుకుంది. గత 24...
ఏపీలో కర్ఫ్యూ మే నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5 వ తేదీనుంచి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు...
మహారాష్ట్రలో 24 గంటల్లో 26616 కరోనా పాజిటివ్ కేసులు, 516 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 17, సోమవారం నాడు 26616 కరోనా కేసులు, 516...
తెలంగాణలో కొత్తగా 3961 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 3961 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 17, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,32,784 కి చేరినట్టు రాష్ట్ర...
పలుశాఖల సమన్వయంతోనే కరోనా కట్టడి – మంత్రులు తలసాని, మహమూద్ అలీ
గ్రేటర్ హైదరాబాద్ లో కోవిడ్ నివారణకై వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నందున పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు పేర్కొన్నారు....















































