టీఎస్ ఎంసెట్-2021 : ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తు గడువు మే 26 వరకు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఎంసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ...
గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసులు 26 రోజుల తరువాత 3 లక్షల కన్నా తక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెద్ద...
కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రాలకు ఇప్పటికే 20 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేత
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...
రావే జానకి, నా ముద్దు జానకి ఫోక్ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “రావే జానకి, నా...
రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, సుప్రీంకోర్టు ఆదేశాలు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా వాదనలు జరిగాకా, ముందుగా ఎంపీ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు...
కరోనా చికిత్సకు మరో ఔషధం, డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం విడుదల
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధానికి కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేలు ఆర్థిక సాయం
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 ఏడాదికి గాను కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ అందించేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా వాక్సినేషన్ స్పెషల్...
తెలంగాణకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్ కో
రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ముందుకొచ్చింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా...















































