కరోనాతో ఒకేరోజులో 679 మంది మృతి, మరో 28438 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మంగళవారం కొత్తగా 28,438 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 54,33,506 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 1 వరకు లాక్డౌన్ పొడిగింపు
ఒడిశా రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్డౌన్ తరహా ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్...
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద రూ.119.88 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, వారి ఖాతాల్లో 10 వేలు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 18, మంగళవారం నాడు ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకం కింద రూ.119.88 కోట్ల నిధులు విడుదల చేశారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం...
రాష్ట్రంలో లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, పీఎస్ఏ ప్లాంట్లపై మంత్రి హరీశ్ రావు, సీఎస్ సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు మంగళవారం బిఆర్కెఆర్ భవన్ లో రాష్ట్రంలోని...
దేశంలో కొత్తగా నమోదైన 4329 కరోనా మరణాల్లో 76 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,78,719 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు...
దేశంలో 33 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 85.60 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 2,63,533 కరోనా కేసులు నమోదవడంతో మే 18, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996 చేరుకుంది. అలాగే...
రాష్ట్రంలో 48 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు...
ఏపీలో కరోనా తీవ్రత: కొత్తగా 21320 మందికి పాజిటివ్, 99 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 91,253 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 21,320 మందికి...
బ్లాక్ ఫంగస్ లక్షణాలు, ఎవరికి వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు ఓవైపు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కరోనాకు తోడు కొందరు ప్రజలు బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి బారినపడడం మరింత ఆందోళన కలిగిస్తుంది....
ఏపీలో ఆరోగ్యశ్రీ కింద బ్లాక్ ఫంగస్ చికిత్స, సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకం తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి...















































