మహారాష్ట్రలో 24 గంటల్లో 51880 కరోనా పాజిటివ్ కేసులు, 891 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 4, మంగళవారం కూడా 51880 కరోనా కేసులు,...
ఏపీలో కొత్తగా 20034 కరోనా కేసులు, 11 జిల్లాల్లో 1000 కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 20034 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మే 4, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,84,028 కు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్యాహ్నం 12 తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 4, మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
హైదరాబాద్ జూపార్కులో సింహాలకు సార్స్ కొవ్-2
నెహ్రూ జూలాజికల్ పార్క్ (ఎన్జెడ్పి) జంతుప్రదర్శనశాలలో ఉన్న ఎనిమిది ఆసియా సింహాలు కోవిడ్ లక్షణాల నుంచి కోలుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ముందుగా కొన్ని లక్షణాలు కనిపించటంతో ఏప్రిల్ 24న సీసీఎంబీ-లాకోన్స్తో నమూనాలను అనస్థీషియా...
ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఆర్టీఐ కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డి పేర్లను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ముందుగా ముఖ్యమంత్రి...
మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్, సీఎం కీలక నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు బీహార్ సీఎం...
కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రాలకు16.69 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేత
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారికి వారితో పాటుగా మే 1 నుంచి మూడో దశలో భాగంగా 18-44 ఏళ్ల వారికి...
మే 7న తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రమాణ స్వీకారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదేళ్ల తరవాత తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ...
ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 నిర్వహణ విషయంలో భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడడంతో...
దేశంలో 2 కోట్లు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, 2 లక్షల 22 వేలకుపైగా మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,57,229 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం...













































