ఏపీలో 74435 కరోనా పరీక్షలు నిర్వహించగా, 11434 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఇటీవల భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 74,435 కరోనా...
టీజీయూజీసెట్-2021: ఆన్లైన్ దరఖాస్తు గడువు మే 30 వరకు పొడిగింపు
తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీయూజీసెట్) - 2021 కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది. మే 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకుందుకు గడువు...
కరోనా వ్యాక్సిన్ డోసుల సరఫరాపై భారత్ బయోటెక్ సీఎండీతో తెలంగాణ సీఎస్ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా తో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశమయ్యారు....
మహారాష్ట్రలో 24 గంటల్లో 66358 కరోనా పాజిటివ్ కేసులు, 895 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27, మంగళవారం కూడా 66358 కరోనా కేసులు,...
రేషన్ డీలర్ల గన్నీ సంచుల ధర పెంపు : పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ఇప్పటి వరకు 6,798 కొనుగోలు కేంద్రాలకు గాను 4,485 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి...
కరోనా తీవ్రత : గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాలివే
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. వరుసగా ఆరో రోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,23,144 కేసులు, 2771 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా...
ఏపీలో కొత్త నిబంధనలు: ప్రజా రవాణా, థియేటర్స్ 50 శాతం సామర్ధ్యంతోనే అనుమతి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసొలేషన్, కరోనా బాధితులకు చికిత్స అందించడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన...
భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం, మే 15 వరకు అమలు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు...
మే 3 నుంచి వీసా సేవలను రద్దు చేసిన యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో యుఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సాధారణ వీసా సేవలు మే 3 వ తేదీ నుండి తదుపరి నోటీసు వచ్చేంత రద్దు...
ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటన, షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 20 నుండి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 10వ తరగతి విద్యార్థుల...














































