సీఎం కేసీఆర్ కు రాపిడ్ టెస్టులో కరోనా నెగటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి.రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం నాడు వ్యవసాయక్షేత్రంలో ఐసోలేషన్...
అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్, ఆందోళన చెందవద్దని అభిమానులకి విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ యువ కథానాయకుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా...
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరుకు ముగిసిన ప్రచారం, ఏప్రిల్ 30 న పోలింగ్
తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ పోరు సందడి నెలకుంది. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఏప్రిల్ 30, శుక్రవారం నాడు పోలింగ్ నిర్వహించనున్నారు....
చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా : ఐసీఏఐ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు, పలు రాష్ట్రాల్లో నిర్వహించే పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ)...
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు కనీసం జూలై వరకు వాయిదా వేయాలి : కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ కరోనా పరిస్థితులపై బుధవారం నాడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని అన్నారు. రాష్ట్రంలో...
జగనన్న వసతి దీవెన: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమచేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘జగనన్న వసతి దీవెన’ పథకం మొదటి విడత కింద రూ.1,048.94 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న...
తెలంగాణలో కరోనా : కొత్తగా 8061 మందికి పాజిటివ్, 56 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 8061 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 27, మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,19,966 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
2.00 AM – యాంకర్ రవి లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా షార్ట్ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు....
755 మంది వైద్య సిబ్బంది నియామకానికి సీఎం కేసీఆర్ అనుమతి : మంత్రి ఈటల
కరోనా సమయంలో రాష్ట్రంలో తలెత్తుతున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి సీఎస్ ఆధ్వర్యంలో ఐఏఎస్ అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల...
మే 2న ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు, ఈసీ నిర్ణయం
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ...













































