కోవిషీల్డ్ ధరపై నిర్ణయం, రాష్ట్రప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.600
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18...
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించటం వారి ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుందని, తక్షణమే ఆ పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి వైఎస్...
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ కు కరోనా పాజిటివ్
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా...
కరోనాతో 24 గంటల్లో 568 మంది మృతి, మరో 67468 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21, బుధవారం కూడా 67468 కరోనా కేసులు, 568 మరణాలు...
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6 డివిజన్లలో జనసేన పార్టీ పోటీ
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 6 స్థానాల్లో, మిగిలిన చోట్ల బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీకి...
కొత్తగా నమోదైన కేసుల్లో 76 శాతం 10 రాష్ట్రాల్లోనే, రికవరీ రేటు 85.01 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారిగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,95,041 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నగరంలోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు సీఎం కేసీఆర్ సాధారణ హెల్త్ చెకప్తో పాటుగా సిటీ స్కాన్ కూడా చేయించుకునే అవకాశం...
తెలుగు చిత్రపరిశ్రమలోని సినీ కార్మికులకు సీసీసీ తరుపున ఉచితంగా కరోనా వ్యాక్సిన్ : చిరంజీవి
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని, సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 24/7 సౌజన్యంతో...
లాక్డౌన్ పై స్పష్టతనిచ్చిన ప్రధాని మోదీ, చివరి అస్త్రంగా పరిగణించాలని రాష్ట్రాలకు సూచన
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో లాక్డౌన్ పై స్పష్టత నిచ్చారు. నేడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేశాన్ని మనం లాక్డౌన్...
హనుమంతుడి జన్మస్థానం తిరుమలలోని అంజనాద్రే, టీటీడీ ప్రకటన
హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ప్రకటించారు. జాతీయ సంస్కృత వర్సిటీ వైఎస్ చాన్స్లర్...















































