కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. రాష్ట్రంలో కొత్తగా 3307 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 14, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
ఏపీలో ఒక్కరోజే 6.28 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, బుధవారం ఒక్కరోజే 6,28,961 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసి దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్...
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసిన సీఐడీ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు గురువారం నాడు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందుగా దేవినేని ఉమా ఏప్రిల్ 7న నిర్వహించిన మీడియా సమావేశంలో...
నాగార్జునసాగర్, తిరుపతిలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రచార గడువు ఈ రోజు (ఏప్రిల్...
తెలంగాణలో భారీగా కరోనా కేసులు, కొత్తగా 3307 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 3307 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 14, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,045...
నిరుద్యోగుల సమస్యలపై “ఉద్యోగదీక్ష” తలపెట్టిన వైఎస్ షర్మిల
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టడానికి వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలనీ కోరుతూ “ఉద్యోగదీక్ష” పేరుతో గురువారం నాడు నగరంలోని ఇందిరాపార్కు వద్ద...
ఏపీలో కొత్తగా 4157 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,732 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 4157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 14,...
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు...
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. "కరోనా ప్రారంభ లక్షణాలు కన్పించిన అనంతరం పరీక్ష...
కరోనాతో 24 గంటల్లో 278 మంది మృతి, మరో 58952 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. బుధవారం కూడా కొత్తగా 58,952 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 35,78,160 కి చేరింది....














































