గత 24 గంటల్లో 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు, 1027 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,72,085 కి పెరిగింది. రోజువారీగా...
కాంగ్రెస్ పార్టీ సక్కగా ఉంటే తెలంగాణలో గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బుధవారం నాడు హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నోముల భగత్ తరపున పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
మహారాష్ట్రలో మే 1 వరకు 144 సెక్షన్ అమలు, లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపు
రాష్ట్రంలో రోజువారీగా వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో లాక్డౌన్...
తాడికొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఎమ్మెల్యేకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది....
టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
మార్చి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గెలుచుకున్నాడు. జనవరి 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు...
కరోనాపై మరికొద్ది రోజులు ఇదే యుద్ధవాతావరణంలో పనిచేయాలి, మంత్రి ఈటల పిలుపు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటానికి , ఈ వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి, వైరస్ సోకిన వారు మరణించకుండా ఉండేందుకు పూర్తి అప్రమత్తతో పని చేయాలని మరోమారు తెలంగాణ...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక: హాలియాలో నేడే సీఎం కేసీఆర్ బహిరంగసభ
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు,...
జడ్చర్లలో మంత్రి కేటీఆర్ పర్యటన, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, మినీ ట్యాంక్ బండ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం నాడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జడ్చర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా...
సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అంబేద్కర్ స్ఫూర్తితోనే అమలు : సీఎం కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామిక...
తెలంగాణలో కొత్తగా 2157 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2157 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,34,738 కి...















































