ఏపీలో కరోనా : కొత్తగా 5086 పాజిటివ్ కేసులు, 1745 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 35,741 కరోనా పరీక్షలు నిర్వహించగా...
రాజస్థాన్ లో ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 6PM-5AM నైట్ కర్ఫ్యూ
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 5 గంటల...
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: వీకెండ్ కర్ఫ్యూ అమలు, షాపింగ్ మాల్స్, జిమ్లు మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. బుధవారం నాడు ఒక్కరోజే 17282 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు గురువారం నాడు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఇతర ఉన్నతాధికారులతో...
తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం
రాష్ట్రంలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 17 నుంచి మే 26 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రద్దు...
టీజీసెట్-2021 ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునేందుకు...
మహారాష్ట్రలో కరోనా విజృంభణ : 24 గంటల్లో 61695 కేసులు, 349 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 41 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి....
ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు 5 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్స్, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో...
కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచండి: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం...
ఈ-పంచాయతీ నిర్వహణలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్, మరో అవార్డు కైవసం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం...
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలో తొలిసారిగా 2 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 2,00,739 కేసులు, 1038 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,40,74,564...














































