గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు నమోదైన రాష్ట్రాలివే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 89,129 కరోనా పాజిటివ్ కేసులు, 714 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,21,49,335 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,64,110 కి...
మాస్కులు తప్పకుండా ధరించండి, అవసరం ఉంటే తప్ప బయటికి రావొద్దు: మంత్రి ఈటల
కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలలుగా పూర్తిగా అప్రమత్తంగా ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈటల రాజేందర్ అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా...
దేశంలో విజయవంతంగా కరోనా వ్యాక్సినేషన్: 7 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 7 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో...
కరోనా పరిస్థితి దృష్ట్యా రాష్ట్రంలో మళ్ళీ లాక్డౌన్ తప్పదేమో : సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత ఇలాగే కొనసాగితే లాక్డౌన్ విధించే...
ఏప్రిల్ 22న ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 22, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నేడే
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతిలో ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో...
జాతీయస్థాయిలో గ్రామ, మండల, జిల్లా పరిషత్ లకు 12 అవార్డులు, సీఎం కేసీఆర్ సన్మానం
జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక సంస్థలకు, 2019-20 సంవత్సరానికి గాను, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్ పురస్కార్ కు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 1078 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 2, శుక్రవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,10,819 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన...
ఏపీలో కొత్తగా 1288 కరోనా పాజిటివ్ కేసులు, 610 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 1288 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 2, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...













































