పంజాబ్ లో మార్చి 31 వరకు స్కూళ్ళు, కాలేజీలు మూసేయాలని ఆదేశాలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ఆంక్షల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...
భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...
అమ్మాయిలు ఫ్లవర్ బన్ హెయిర్ స్టైల్ సులభంగా చేసుకోవడం ఎలా?
Bun Hairstyles యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ యొక్క ప్రత్యేకమైన కంటెంట్ వీడియోలను అందిస్తున్నారు. అలాగే హెయిర్ స్టైలింగ్ కి సంబంధించి ఎన్నో సులభమైన చిట్కాలను వివరిస్తున్నారు. ఇక ఈ...
24 గంటల్లో కరోనాతో 70 మంది మృతి, మరో 25681 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మార్చి 19, శుక్రవారం నాడు కూడా 25681 కరోనా కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి....
కరోనా నేపథ్యంలో ఏడుపాయల ఆలయం మార్చి 25 వరకు మూసివేస్తూ నిర్ణయం
మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగ్సాన్ పల్లి గ్రామంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయంను మార్చి 19 శుక్రవారం నుంచి మార్చి 25 గురువారం వరకు వారం...
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం: ఆధిక్యంలో కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో ప్రాధాన్యత...
దేశంలో శుక్రవారం ఉదయానికి దాదాపు 4 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ...
చంద్రబాబు, నారాయణపై సీఐడీ విచారణపై స్టే విధించిన హైకోర్టు
రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో నమోదైన కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలి: పవన్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇందుకోసమే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు...
గత 24 గంటల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,726 కరోనా పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,59,370 కి పెరిగింది. ముఖ్యంగా...














































