కరోనా వ్యాక్సిన్ల పంపిణీపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన క్రిస్ గేల్
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా 'వ్యాక్సిన్ మైత్రి' పేరిట భారత్ పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్లలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా జమైకాకు కూడా భారత్ కరోనా వ్యాక్సిన్లను పంపించింది....
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ : 8021 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవి 8,021...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 18, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360 కి...
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం : కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో ఏడు రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో...
నూతన సచివాలయ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని, పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం: ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి...
ఏపీలో 24 గంటల్లో 31165 కరోనా పరీక్షలు, 218 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 18, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,740...
ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత, షేక్ సాబ్జీ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కల్పలతకు 6,153 ఓట్లు రాగానే సమీప ప్రత్యర్థి బొడ్డు నాగేశ్వరరావుపై విజయం...
కరోనా తీవ్రత : ఒకేరోజులో 25833 కరోనా పాజిటివ్ కేసులు, 58 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా 20 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు కూడా కొత్తగా 25,833 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి....
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 85 శాతం 6 రాష్ట్రాలలోనే నమోదు
దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కొత్త...















































