ఏపీలో 11 కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైంది వీళ్ళే…
ఏపీలో 11 కార్పొరేషన్లకు మరియు 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలలో గురువారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయి. ముందుగా అన్ని ప్రాంతాల్లో...
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు: నాలుగో రౌండ్ రౌండ్ లో కూడా ఆధిక్యంలో నిలిచిన పల్లా
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఎమ్మెల్సీ...
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీ ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో జనసేన కమిటీల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీతో పాటుగా, త్వరలో ఉప...
రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,30,825.96...
ఇది రైతు ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్ పై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందన
దేశంలో వ్యవసాయరంగానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇది రైతు ప్రభుత్వమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్...
జూనియర్ రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య!
జూనియర్ రెజ్లర్ రితికా ఫోగాట్ (17) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. హర్యానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో స్టార్...
తాడిపత్రి మున్సిపాలిటీ టీడీపీ కైవసం, చైర్ పర్సన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, 75 మున్సిపాలిటీలకు చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు గురువారం నాడు జరిగాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి ఛైర్మన్ పీఠం విషయంలో...
తెలంగాణలో కొత్తగా 278 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 17, బుధవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,047 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
రాష్ట్ర బడ్జెట్ కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2021-22 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ రోజు (మార్చ్ 18,గురువారం) ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ...
ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 కార్పొరేషన్స్, 73 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగుదేశం పార్టీ కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు...















































